భారీ వర్షాల కారణంగా విద్యుత్, టెలికాం సేవలు పూర్తిగా స్తంభించాయి. నివాస స్థలాల్లోనూ షాపింగ్ కాంప్లెక్సుల్లోనూ వరద నీరు ప్రవేశించింది. బీజింగ్లోని పలు ప్రాంతాలు గుర్తు తెలియని విధంగా వరదల్లో మునిగిపోయాయి. ఇంకా ఈ వర్షం కొనసాగితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
కాగా చైనా భారీ వర్షాలకు ఇప్పటి వరకు 77 మంది మరణించినట్లు చైనా న్యూస్ ఏజెన్సీలు తెలియజేస్తుండగా, ప్రభుత్వం మాత్రం 37 మంది మృతి చెందినట్లు ప్రకటించింది.
No comments:
Post a Comment